ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Etala Rajender: భైంసాలో ఎగిరేది కాషాయ జెండానే..

ABN, First Publish Date - 2023-11-24T22:29:40+05:30

వచ్చే ఎన్నికల్లో భైంసాలో ఎగిరేది కాషాయ జెండానే అని బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ( Etala Rajender ) స్పష్టం చేశారు.

నిర్మల్: వచ్చే ఎన్నికల్లో భైంసాలో ఎగిరేది కాషాయ జెండానే అని బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ( Etala Rajender ) స్పష్టం చేశారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘గజకర్ణ గోకర్ణ తక్కు టమారా విద్యలు కేసీఆర్ బంద్ చేయాలి. ఎన్నికల్లో BRS నేతలు ఇచ్చే పైసలు తీసుకోండి... ఓటు మాత్రం బీజేపీకే వేయండి. నమ్మకానికి మారు పేరు మోదీ.. అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్. కేసీఆర్ నైజం....పైసా దేనా.. ఓట్ లేనా’’ అని ఈటల రాజేందర్‌ ఎద్దేవ చేశారు.

Updated Date - 2023-11-24T22:29:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising