ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rahul Gandhi: అధికారంలోకి వస్తే ప్రగతి భవన్‌‌ను మార్చేస్తాం!

ABN, First Publish Date - 2023-11-17T22:15:33+05:30

బీఆర్ఎస్ ప్రభుత్వం ( BRS GOVT ), సీఎం కేసీఆర్‌ ( CM KCR ) పై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.

హైదరాబాద్ : బీఆర్ఎస్ ప్రభుత్వం ( BRS GOVT ), సీఎం కేసీఆర్‌ ( CM KCR ) పై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ఏమన్నారంటే..‘‘కాంగ్రెస్ విజయం ‘ప్రజల తెలంగాణ’ అనే స్వర్ణయుగానికి నాంది పలుకుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్‌‌ను ‘ప్రజా పాలన భవన్’ గా మారుస్తాం. కాంగ్రెస్ పాలనలో ప్రగతి భవన్‌ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. 72 గంటల్లో ప్రజల ఫిర్యాదులను వినడానికి మరియు పరిష్కరించడానికి సీఎం మరియు మంత్రులందరూ క్రమం తప్పకుండా ప్రజా దర్బార్‌లు నిర్వహిస్తారు. జవాబుదారీతనం, పారదర్శకత, ప్రజల ముందు ప్రజా తెలంగాణ నిర్మాణంలో మాతో చేరండి. #మార్పుకావాలి.. కాంగ్రెస్ రావాలి’’ అని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.

Updated Date - 2023-11-17T22:21:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising