Share News

HYD: హైదరాబాద్‎లో నేడు పార్కులు బంద్.. కారణం ఏంటంటే...

ABN , First Publish Date - 2023-11-07T07:22:09+05:30 IST

ఎల్‌బీ స్టేడియంలో ప్రధాని మోదీ(Prime Minister Modi) ఎన్నికల సభ నేపథ్యంలో మంగళవారం ఆ మార్గంలో ఉన్న ఎన్టీఆర్‌

 HYD: హైదరాబాద్‎లో నేడు పార్కులు బంద్.. కారణం ఏంటంటే...

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): ఎల్‌బీ స్టేడియంలో ప్రధాని మోదీ(Prime Minister Modi) ఎన్నికల సభ నేపథ్యంలో మంగళవారం ఆ మార్గంలో ఉన్న ఎన్టీఆర్‌ గార్డెన్‌, లుంబినీ పార్కులను మూసివేయనున్నట్లు హెచ్‌ఎండీఏ ప్రకటించింది. మోదీ రాజ్‌భవన్‌ నుంచి రోడ్డు మార్గంలో ఖైరతాబాద్‌ జంక్షన్‌(Khairatabad Junction), ఎన్టీఆర్‌ మార్గ్‌, లిబర్టీ మీదుగా స్టేడియానికి చేరుకోనున్నారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా పార్కులు మూసివేయాలని పోలీస్‌ ఉన్నతాధికారులు సూచించినట్లు అధికారులు తెలిపారు.

modi.jpg

Updated Date - 2023-11-07T07:29:37+05:30 IST