ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS NEWS: తెలంగాణలో 14 మంది ఐఏఎస్‌లకు పదోన్నతులు

ABN, Publish Date - Dec 19 , 2023 | 11:17 PM

తెలంగాణలో 14 మంది ఐఏఎస్‌లకు పదోన్నతులు కల్పించారు. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్‌ స్కేల్ ఐఏఎస్‌లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 2024 జనవరి 1వ తేదీ నుంచి వీరి పదోన్నతి అమల్లోకి రానున్నది.

హైదరాబాద్: తెలంగాణలో 14 మంది ఐఏఎస్‌లకు పదోన్నతులు కల్పించారు. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్‌ స్కేల్ ఐఏఎస్‌లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 2024 జనవరి 1వ తేదీ నుంచి వీరి పదోన్నతి అమల్లోకి రానున్నది. ఈమేరకు సీఎంస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా..ప్రమోషన్‌ పొందిన వారిలో పమేలా సత్పతి, అనురాగ్ జయంతి, గౌతమ్‌ పాత్రు, రాహుల్‌ రాజ్, భావేష్ మిశ్రా, సత్య శారదాదేవి, నారాయణ రెడ్డి, ఎస్. హరీష్, జి. రవి, కె. నిఖిల, అయేషా మష్రత్ ఖానమ్, సంగీత సత్యనారాయణ, యాసీన్‌ బాషా, వెంకట్రావ్ ఉన్నారు.

Updated Date - Dec 19 , 2023 | 11:17 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising