Share News

AICC Leaders: ఎల్బీస్టేడియంకు చేరుకున్న ఏఐసీసీ అగ్రనేతలు

ABN , First Publish Date - 2023-12-07T13:05:50+05:30 IST

Telangana: ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎల్బీస్టేడియంకు చేరుకున్నారు. తాజ్‌కృష్ణ హోటల్ నుంచి భారీ కాన్వాయ్‌తో ఏఐసీసీ నేతలు ఎల్బీస్టేడియానికి చేరుకున్నారు.

AICC Leaders: ఎల్బీస్టేడియంకు చేరుకున్న ఏఐసీసీ అగ్రనేతలు

హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎల్బీస్టేడియంకు చేరుకున్నారు. తాజ్‌కృష్ణ హోటల్ నుంచి భారీ కాన్వాయ్‌తో ఏఐసీసీ నేతలు ఎల్బీస్టేడియానికి చేరుకున్నారు. మరికాసేపట్లో తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్‌తో పాటు 11మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భట్టి విక్రమార్కకు ఉపముఖ్యమంత్రి పదవి దక్కింది. సీఎం, డిప్యూటీ సీఎం సహా 12 మంది ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Updated Date - 2023-12-07T13:09:30+05:30 IST