ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: పెను విషాదం.. పాపం 15 మంది చిన్నారులు..

ABN, Publish Date - Apr 11 , 2024 | 10:46 AM

తెలుగు రాష్ట్రాల్లో ఉగాది ఉత్సవాలను వైభవంగా జరుపుకున్నారు. అయితే కొన్ని చోట్ల ఉగాది ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు ఉగాది ఉత్సవాల్లో అపశృతి తలెత్తింది.

కర్నూలు: తెలుగు రాష్ట్రాల్లో ఉగాది (Ugadi) ఉత్సవాలను వైభవంగా జరుపుకున్నారు. తెలుగు వారికి తొలి పండుగ కావడంతో అంతా ఆనందోత్సాహాల నడుమ నిర్వహించారు. అయితే కొన్ని చోట్ల ఉగాది ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు ఉగాది ఉత్సవాల్లో అపశృతి తలెత్తింది. రథోత్సవంలో ప్రభ లాగుతుండగా 15 మంది పిల్లలకు కరెంట్‌ షాక్‌ తగిలింది. ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారులను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధిత చిన్నారులను నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి పరామర్శించారు.

Bharat Rice: భారత్ రైస్ వచ్చేసింది.. హైదరాబాద్‌లో ఎక్కడ అమ్ముతున్నారంటే..

Updated Date - Apr 11 , 2024 | 10:54 AM

Advertising
Advertising