ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YSRCP: వైసీపీ నేతకు చెందిన మామిడి తోపులో పెద్ద ఎత్తున మద్యం పట్టివేత

ABN, Publish Date - May 02 , 2024 | 01:53 PM

ఏపీలో ఎన్నికలకు పది రోజులే సమయం ఉంది. దీంతో రాజకీయ పార్టీలన్నీ పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ పెద్ద ఎత్తున ప్రలోభాలకు రంగం సిద్ధం చేస్తోంది. నేడు చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతకు చెందిన మామిడితోపులో భారీగా మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం గోవిందరెడ్డిపల్లిలో ఘటన చోటు చేసుకుంది.

చిత్తూరు: ఏపీలో ఎన్నికలకు పది రోజులే సమయం ఉంది. దీంతో రాజకీయ పార్టీలన్నీ పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ పెద్ద ఎత్తున ప్రలోభాలకు రంగం సిద్ధం చేస్తోంది. నేడు చిత్తూరు జిల్లాలో వైసీపీ (YSRCP) నేతకు చెందిన మామిడితోపులో భారీగా మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం గోవిందరెడ్డిపల్లిలో ఘటన చోటు చేసుకుంది.165 కేసుల మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మామిడి తోటలో దాచి నిల్వ ఉంచిన మద్యం కేసులను ట్రాక్టర్‌లో వేసుకుని గ్రామాల్లోకి తరలిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి...

AP News: పెన్షన్ కోసం వచ్చి కన్నీరు పెట్టుకుంటున్న వృద్ధులు.. కారణమిదే?

AP Elections: అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం: కేశినేని చిన్ని

Read latest AP News And Telugu News

Updated Date - May 02 , 2024 | 01:54 PM

Advertising
Advertising