Home » AP Election 2024
పార్టీ | ఆదిక్యం | గెలుపు | మొత్తం |
---|---|---|---|
![]() |
0 | 0 | 0 |
![]() |
0 | 0 | 0 |
![]() |
0 | 0 | 0 |
![]() |
0 | 0 | 0 |
పార్టీ | గెలుపు |
---|---|
![]() |
151 |
![]() |
23 |
![]() |
1 |
![]() |
0 |
![]() |
0 |
పార్టీ | గెలుపు |
---|---|
![]() |
102 |
![]() |
67 |
![]() |
4 |
![]() |
2 |
నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు అమానుష ఘటనకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈరోజు( మంగళవారం) గ్రీవెన్స్లో అధికారులు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఓ మహిళ తన సమస్యను అధికారులకు విన్నవించింది. బాధిత మహిళ ఫిర్యాదును అధికారులు విని చలించిపోయారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి ఓటువేయలేదని బహిర్భూమికి వెళ్లిన తనను అత్యాచారం చేసినట్లు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసింది.
: సార్వత్రిక ఎన్నికలకు వినియోగించిన జేఎనటీయూ ఇంజనీరింగ్ విభాగం గదులు తరగతుల బోధనకు పనికిరాని విధంగా తయారయ్యాయి. ఎన్నికల సమయంలో సా్ట్రంగ్ రూమ్లు, కౌంటింగ్ రూమ్లకు అవసరమైన విధంగా గదులను మార్చుకున్నారు. ఈ క్రమంలో కొన్ని గదుల అడ్డగోడలను కూల్చి.. విశాలంగా మార్చుకున్నారు. అవసరమైనచోట గోడలను నిర్మించుకున్నారు. తరగతి గదులు, ల్యాబ్లు, గ్రంథాలయాలు, సెమినార్ హాల్ తదితరాలను ఎన్నికల అవసరాలకు అనుగుణంగా ...
అవును.. అనుకున్నట్లే జరిగింది..! ఏపీ ప్రజలు కూటమికే ఓటేశారు.. కనివినీ ఎరుగని రీతిలో సీట్లు కట్టబెట్టి అధికారమిచ్చారు. పేరుగాంచిన ప్రాంతీయ, జాతీయ మీడియా.. సర్వే సంస్థలు చేసిన సర్వేలన్నీ అక్షరాలా నిజమయ్యాయి. ఊహించిన దానికంటే ఎక్కువే సీట్లు దక్కాయని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నాయి. ఇక ఎక్కడా చూసినా పసుపు జెండాలే రెపరెపలాడుతున్నాయి.
కర్ణాటక-ఏపీ మధ్య సుహృద్భావ వాతావరణం ఉందని, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిసి పనిచేస్తే చాలా సమస్యలు తీరుతాయని ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అన్నారు. గురువారం బెంగళూరు వెళ్లిన పవన్..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ చేసిన దాడులు అన్నీ ఇన్నీ కావు..! ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అయితే వైసీపీ నేతలు, అభ్యర్థులు విర్రవీగిపోయారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం ప్రవర్తించారు. ఆఖరికి టీడీపీ అభ్యర్థులపైన దాడులు చేసి..
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. వైసీపీ (YSR Congress) అధికారంలో ఉండగా ఎలా వ్యవహరించేవారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..! ఒక్క పుంగనూరు (Punganur) నియోజకవర్గమే కాదు రాయలసీమ మొత్తం రాసిచ్చేశారన్నట్లుగా ప్రవర్తించేవారు..!
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి రాత్రింబవళ్లు ఆలోచిస్తునే ఉన్నా.. నిద్ర పట్టడంలేదు.. ఇంత ఘోర ఓటమి ఎలా పొందాం.. పేటలో పక్కా వార్డులలో పత్తా లేకుండా పోయాం..
గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు రెండు రోజుల క్రితం గురజాల నియోజకవర్గ సమీక్షలో నేతలతో అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి...
సంచలనం సృష్టించిన వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ (Former MP Margani Bharat) ఎన్నికల ప్రచార రథం దగ్ధం కేసులో చిక్కుముడి వీడింది. నిందితుడు, వైసీపీ కార్యకర్త దంగేటి శివాజీని బొమ్మూరు పోలీసులు అరెస్టు చేశారు.
ఎవరు ఏమనుకుంటే మాకేంటి..? మా పనులు సక్రమంగా సాగాలి..! పైసలు జేబులోకి రావాలి..! మా అవినీతి, అక్రమాలకు కొమ్ముకాస్తే టీడీపీలోకి వచ్చేందుకు మేము సిద్ధం అంటూ..