ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kumaraswamy: తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న కేంద్ర మంత్రి కుమారస్వామి..

ABN, Publish Date - Jun 15 , 2024 | 08:21 AM

శ్రీవారిని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామి (H.D.Kumaraswamy) శనివారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని తరించారు. ముందుగా అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

తిరుమల: శ్రీవారిని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామి(H.D.Kumaraswamy) శనివారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని తరించారు. ముందుగా అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన సుప్రభాత సేవలో పాల్గొన్నారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తిరుమలకు కుమారస్వామి రావడం ఇదే తొలిసారి. తాజాగా లోక్ సభ, పలు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు, కేంద్ర, రాష్ట్రాల క్యాబినెట్‌లో స్థానం దక్కిన వారూ వరసగా తిరుమలకు క్యూ కడుతున్నారు.

ఇది కూడా చదవండి:

Minister Payyavula: మాజీ మంత్రి యనమలను కలిసిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్..

For more Andhra Pradesh news and Telugu news click here..

Updated Date - Jun 15 , 2024 | 08:21 AM

Advertising
Advertising