ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rajya Sabha: నేడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

ABN, First Publish Date - 2024-02-08T15:25:05+05:30

రాజ్యసభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మొత్తం 56 రాజ్యసభ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇవాల్టి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మొత్తం 56 రాజ్యసభ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇవాల్టి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఏప్రిల్ చివరికి రాజ్యసభలో 56 మంది పదవీకాలం పూర్తి కానుంది. తెలంగాణలో 3, ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా యూపీలో 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 15 వరకు రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. అలాగే ఈ నెల 27వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలావుండగా రాజ్యసభ ఎన్నికల్లో ఎంత మందికి ఓటేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. విచారణకు వచ్చిన అనర్హత పిటిషన్లపై గురువారం స్పీకర్ తమ్మినేని విచారణ చేపట్టి నిర్ణయం తీసుకోనున్నారు.

YS Sharmila: కొత్త చట్టాలు తెచ్చేది.. భూ కబ్జాల కోసమే..

Updated Date - 2024-02-08T15:25:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising