ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections 2024: తుది దశకు చేరుకున్న ఎన్నికల పోరు..

ABN, Publish Date - May 10 , 2024 | 07:19 AM

ఏపీలో అయితే అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ ఎన్నికల పోరు తుది దశకు చేరుకుంది. నేడు ఐదు ప్రజాగళం సభల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఉండి, ఏలూరు, గన్నవరం, మాచర్ల, ఒంగోలు నియోజవకర్గాల్లో చంద్రబాబు ప్రచారం నిర్వహించనున్నారు. నేటితో 82 నియోజవకర్గాల్లో ప్రజాగళం సభలు పూర్తి కానున్నాయి.

అమరావతి: ఏపీలో అయితే అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ ఎన్నికల పోరు తుది దశకు చేరుకుంది. నేడు ఐదు ప్రజాగళం సభల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) పాల్గొననున్నారు. ఉండి, ఏలూరు, గన్నవరం, మాచర్ల, ఒంగోలు నియోజవకర్గాల్లో చంద్రబాబు ప్రచారం నిర్వహించనున్నారు. నేటితో 82 నియోజవకర్గాల్లో ప్రజాగళం సభలు పూర్తి కానున్నాయి. రేపు ఐదు సభలు, శనివారం మూడు సభల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. పలమనేరులో మార్చి 27న ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారాన్ని చంద్రబాబు మొదలు పెట్టారు. ప్రచార గడువు ముగిసేనాటికి 90 నియోజవర్గాల్లో ప్రజాగళం సభలు పూర్తి కానున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

సజ్జల భార్గవ్‌కు షాకిచ్చిన సీఐడీ!

సీరియ‌ల్‌ న‌టి జ్యోతిరాయ్ ప‌ర్స‌న‌ల్ వీడియోలు లీక్‌.. నెట్టింట ర‌చ్చ‌ర‌చ్చ‌

Read Latest AP News and Telugu News

Updated Date - May 10 , 2024 | 07:19 AM

Advertising
Advertising