ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

JD Lakshminarayana: ఏపీపీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలి

ABN, Publish Date - Feb 16 , 2024 | 08:29 PM

ఏపీలో ఫిబ్రవరి 25వ తేదీన జ‌ర‌గ‌బోయే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప‌రీక్షను వాయిదా వేయాలని జై భార‌త్ నేష‌నల్ పార్టీ అధ్యక్షుడు జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ (JD Lakshminarayana) కోరారు.

అమరావతి: ఏపీలో ఫిబ్రవరి 25వ తేదీన జ‌ర‌గ‌బోయే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప‌రీక్షను వాయిదా వేయాలని జై భార‌త్ నేష‌నల్ పార్టీ అధ్యక్షుడు జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ (JD Lakshminarayana) కోరారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో 5 వేల మందికి పైగా అభ్యర్థులు రాస్తున్న ఈ ప‌రీక్షకు బ్యాంక్ క్లర్క్ ప‌రీక్ష అడ్డురావ‌డంతో అభ్యర్థులు సందిగ్ధంలో ఉన్నారని తెలిపారు. ఇటీవ‌ల వెలువ‌డిన ఎస్.బి.ఐ క్లర్క్ మెయిన్స్ పరీక్ష తేదీ కూడా ఫిబ్రవరి 25 తేదీనే ఉండటంతో చాలా మంది అభ్యర్థులు ఏదో ఒక పరీక్షనే ఎంచుకునే పరిస్థితి ఉందన్నారు. ఆరేళ్ల త‌ర్వాత వచ్చిన గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం ఎంద‌రో అభ్యర్థులు ఎదురు చూస్తున్నారని అన్నారు. అభ్యర్థులకు వచ్చిన ఈ రెండు అవకాశాల‌ను ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ అన్నారు.

Updated Date - Feb 16 , 2024 | 08:29 PM

Advertising
Advertising