ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TDP: చంద్రబాబు సీఎం కావాలని మొక్కుకున్నాం: దేవేంద్ర

ABN, Publish Date - Jul 08 , 2024 | 08:48 AM

ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ రూరల్ పి. నైనవరం, నున్న నుంచి వేళంకిణికి 70 మంది గ్రామస్తులు పయనమయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వస్తే వేళంకిణికి వస్తావని మొక్కుకున్నామని నైనవరం గ్రామస్తులు తెలిపారు. తమ కోరిక నెరవేరిందని, టీడీపీ నాయకుడు దేవేంద్ర ఆధ్వర్యంలో 70 మంది నైనవరం గ్రామస్తులు వేళంకిణికి బయలుదేరి వెళ్లారు.

ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ రూరల్ పి. నైనవరం, నున్న నుంచి వేళంకిణికి 70 మంది గ్రామస్తులు పయనమయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వస్తే వేళంకిణికి వస్తావని మొక్కుకున్నామని నైనవరం గ్రామస్తులు తెలిపారు. తమ కోరిక నెరవేరిందని, టీడీపీ నాయకుడు దేవేంద్ర ఆధ్వర్యంలో 70 మంది నైనవరం గ్రామస్తులు వేళంకిణికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా దేవేంద్ర మాట్లాడుతూ.. నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని వేళంకిణి మాతకు మొక్కుకున్నామని, అలాగే యార్లగడ్డ వెంకట్రావు భారీ మెజారిటీతో విజయం సాధించాలని గ్రామస్తులు ముక్కురని చెప్పారు. తమ కోరిక నెరవేరిన క్రమంలో గ్రామస్తులు అందరం కలిసి ముందు కాశీ వెళ్ళామని, ఎప్పుడు 70 మందితో కలిసి వేళంకిణికి బయలుదేరి వెళుతున్నామని దేవేంద్ర తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మృతుని కుటుంబసభ్యుల ఆందోళన..

నేడు విజయవాడ వెళ్లనున్న సీఎం రేవంత్

ఎమ్మెల్యే పదవికి జగన్‌ రాజీనామా?

అదానీ కోసం దోచిపెట్టారు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 08 , 2024 | 12:47 PM

Advertising
Advertising
<