ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టీడీపీలో చేరిక

ABN, Publish Date - Sep 05 , 2024 | 12:11 AM

మండలంలోని మల్యాల గ్రామం నుంచి వైసీపీకి చెందిన దాదాపు 30 కుటుంబాలు బుధవారం టీడీపీలో చేరాయి.

టీడీపీలో చేరుతున్న బిజినవేములు సర్పంచ్‌, వార్డు సభ్యులు

నందికొట్కూరు రూరల్‌, సెప్టెంబరు 4: మండలంలోని మల్యాల గ్రామం నుంచి వైసీపీకి చెందిన దాదాపు 30 కుటుంబాలు బుధవారం టీడీపీలో చేరాయి. అల్లూరు గ్రామంలోని మాండ్ర నివాసంలో టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్తా జయసూర్య సమక్షంలో టీడీపీ నాయకులు బాల మద్దయ్య, మద్దిలేటి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యక్తలు టీడీపీలో చేరారు. వీరికి మాండ్ర, ఎమ్మెల్యే జయసూర్య టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో రాముడు, వెంకటేశ్వర్లు, మధు, యోహాను, ఆనంద్‌, తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ నందికొట్కూరు మండల అధ్యక్షుడు, బిజినవేముల గ్రామ సర్పంచ్‌ రవి యాదవ్‌ పలువురు వార్డు మెంబర్లు, వంద కుటుంబాలతో కలిసి బుధవారం టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో నాయకులు లలితమ్మ, మనోజ్ఞ, పద్మావతి, సరోజమ్మ, మహ్మద్‌ రఫి, మాసుం, ఏసురత్నం, మరియమ్మ, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 05 , 2024 | 12:11 AM

Advertising
Advertising