ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి’

ABN, Publish Date - Sep 06 , 2024 | 01:26 AM

టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, పార్టీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి అన్నారు.

టీడీపీలో చేరుతున్న వైసీపీ నాయకులు

నందికొట్కూరు రూరల్‌, సెప్టెంబరు 5: టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, పార్టీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి అన్నారు. అల్లూరు గ్రామంలో మాండ్ర నివాసంలో శివాందరెడ్డి, జయసూర్య సమక్షంలో పగిడ్యా మండలం లక్ష్మాపురం గ్రామ వైసీపీ నాయకులు టీడీపీ నాయకులు మద్దిలేటి, పుష్పరాజ్‌, స్వాములు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. లోకన్న ఆనంద్‌, రాజు, సత్తి, విజయుడు, దర్గయ్యతో పాటు 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి.

పగిడ్యాల మండలం నెహ్రూనగర్‌ గ్రామానికి చెందిన వైసీపీ ఎంపీటీసీ మోహన్‌, నాయకులు శివానందరెడ్డి, ఎమ్మెల్యే జయసూర్య సమక్షంలో టీడీపీ నాయకులు మందడి వెంకటరామిరెడ్డి, శ్రీనాథరెడ్డిల ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. నాయకులు సుధాకర్‌, శ్రీరంగడు, సురేష్‌, గోవిందు, వెంకటేష్‌ గౌడు, అశోక్‌ కుమార్‌, నాగమల్లితో పాటు 90 కుటుంబాలు టీడీపీలో చేరాయి.

Updated Date - Sep 06 , 2024 | 01:26 AM

Advertising
Advertising