ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Washington: బైడెన్‌కు మోదీ ఫోన్‌..

ABN, Publish Date - Sep 06 , 2024 | 05:55 AM

బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతపైౖ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో సంభాషించినట్లు తాజాగా వైట్‌ హౌస్‌ వెల్లడించింది.

  • బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతపై చర్చ

వాషింగ్టన్‌, సెప్టెంబరు 5: బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతపైౖ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో సంభాషించినట్లు తాజాగా వైట్‌ హౌస్‌ వెల్లడించింది. బంగ్లాదేశ్‌లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులపై వారిద్దరూ గతవారం ఫోన్‌లో మాట్లాడుకున్నారని వైట్‌ హౌస్‌ అధికార ప్రతినిధి గురువారం మీడియాకు తెలిపారు.


ఈ సందర్భంగా జో బైడెన్‌, మోదీ ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యల గురించి సమగ్రంగా చర్చించినట్లు చెప్పారు. ముఖ్యంగా బంగ్లాదేశ్‌ ప్రజల భద్రత, ప్రజాస్వామ్య సంస్థల భవిష్యత్‌ గురించి ఇద్దరు నేతలు ఆందోళన వెలిబుచ్చారన్నారు. కాగా, ఇది వర కు కూడా బైడెన్‌, మోదీ ఫోన్‌ కాల్‌ మాట్లాడుకున్నారని భారత్‌ తెలిపింది.

Updated Date - Sep 06 , 2024 | 05:55 AM

Advertising
Advertising