ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Loksabha election 2024: లోక్‌సభ ఎన్నికల ఏడో దశ ప్రచారం నేడే లాస్ట్

ABN, Publish Date - May 30 , 2024 | 07:03 AM

సార్వత్రిక ఎన్నికల ప్రకటన మార్చి 16 నుంచి దేశవ్యాప్తంగా మొదలైన ఎన్నికల (lok sabha election 2024) సందడి ఈరోజు సాయంత్రం అంటే మే 30న సాయంత్రం 5 గంటలకు ఆగిపోనుంది. దీంతో లోక్‌సభ ఎన్నికల చివరి దశ(7th phase) ప్రచారానికి తెరపడనుంది. దీనికి సంబంధించి జూన్ 1న ఓటింగ్ జరగనుంది.

7th phase lok sabha election 2024 campaign close today

సార్వత్రిక ఎన్నికల ప్రకటన మార్చి 16 నుంచి దేశవ్యాప్తంగా మొదలైన ఎన్నికల (lok sabha election 2024) సందడి ఈరోజు సాయంత్రం అంటే మే 30న సాయంత్రం 5 గంటలకు ఆగిపోనుంది. దీంతో లోక్‌సభ ఎన్నికల చివరి దశ(7th phase) ప్రచారానికి తెరపడనుంది. దీనికి సంబంధించి జూన్ 1న ఓటింగ్ జరగనుంది. ఈ దశలో ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. వీటిలో ఉత్తరప్రదేశ్ (13 సీట్లు), బీహార్ (8 సీట్లు), పంజాబ్ (13 సీట్లు), జార్ఖండ్ (3 సీట్లు), చండీగఢ్ (1 సీటు), పశ్చిమ బెంగాల్ (9 సీట్లు), ఒడిశా (6 సీట్లు), హిమాచల్ ప్రదేశ్ (4 సీట్లు) ఉన్నాయి. అన్ని స్థానాలకు పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.


ఈ చివరి దశ ఎన్నికల్లో ఓటింగ్(voting) జరుగుతున్న ప్రధాన స్థానాల్లో ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి సీటు కూడా ఉంది. దీంతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని డైమండ్ హార్బర్ స్థానం నుంచి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, బీహార్‌లోని పాటలీపుత్ర స్థానం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి పోటీ చేస్తున్నారు. ఏడో, చివరి దశ ఎన్నికల ప్రచారానికి ప్రధాన రాజకీయ పార్టీలు తమ చివరి దశ ప్రచారానికి సిద్ధమయ్యాయి.


బీజేపీ(BJP), కాంగ్రెస్(congress) పార్టీలు తమ స్టార్ క్యాంపెయినర్లందరినీ రంగంలోకి దించాయి. ఈ చివరి దశ ఎన్నికలు BJP నేతృత్వంలోని NDA కూటమికి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి చాలా కీలకమని చెప్పవచ్చు. ఇప్పటికే ఆరో దశ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించగా, ఇప్పుడు ఏడో విడత చివరి దశ ఎన్నికలను కూడా ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలో రోజువారీ ఎన్నికల కార్యకలాపాలపై కమిషన్‌ నిఘా ఉంచింది.


ఇది కూడా చదవండి:

Investment Plan: 10 ఏళ్లలో టాప్ 5 ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ వచ్చాయంటే

CIBIL Score: సిబిల్ స్కోర్ ఎక్కువ సార్లు చెక్ చేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు


For More National News and Telugu News..

Updated Date - May 30 , 2024 | 08:26 AM

Advertising
Advertising