Home » Election Commission of India
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా స్టార్లు కూడా కొత్తగా పార్టీ పెట్టడానికి సిద్ధం అవుతున్నారు. దేశంలో వారానికో కొత్త పార్టీ పుట్టుకు వస్తోంది. ప్రతీ వీధిలో ఓ పార్టీ వెలుస్తోంది.
ఆధార్ కార్డుకు ఓటర్ ఐడీని అనుసంధానం చేసే దిశంగా సీఈసీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓటరు ఐడీల్లో అవకతవకలు జరుగుతన్నాయని ఇటీవల అనేక ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.
భారత్లో ఓటింగ్ శాతాన్ని ప్రభావితం చేసేందుకు అమెరికా నిధులు అందాయన్న వార్తపై ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ స్పందించారు. చరిత్రలో యూఎస్ఏఐడీ అతిపెద్ద కుంభకోణమని అన్నారు.
'లోక్సభ 2024 అట్లాస్' ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజీవ్ కుమార్ బుధవారంనాడు మాట్లాడుతూ, పోలింగ్ బూత్ స్థాయి అధికారులతో సహా లక్షలాది మంది సిబ్బంది పోలింగ్ డాటాలో పాలుపంచుకుంటారని చెప్పారు.
Telangana State Election Commission: స్థానిక ఎన్నికలపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర స్టేట్ ఎలక్షన్ కమిషన్, కీలక ఆదేశాలు జారీ చేసింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ జాబితాలో అవకతవకలు జరిగాయంటూ లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించింది. రాజకీయ పార్టీలు లేవనెత్తిన ప్రశ్నలు, సూచనలను తాము గౌరవిస్తామని తెలిపింది.
న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త ఓట్లు చేర్చడం, పాత పేర్లు తొలగించడంపై అతిషి ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం తనకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరారు.
సమాజ్వాదీ పార్టీ ఎంపీ అవదేశ్ ప్రసాద్ రాజీనామాతో యూపీలోని మల్కిపురిలో ఉపఎన్నిక అనివార్యం అయింది. ఎన్నికల పిటిషన్ కారణంగా గత అక్టోబర్లో మిల్కీపూర్లో ఉప ఎన్నికను ఎన్నికల సంఘం వాయిదా వేసింది.
ఇండియాలో 99 కోట్ల రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారని, ఓటింగ్, మహిళా పార్టిసిపేషన్లో ఎన్నికల సంఘం కొత్త రికార్డులు సృష్టించిందని, త్వరలో 100 కోట్ల రిజిస్టర్డ్ ఓటర్లతో సరికొత్త రికార్డు నమోదు కానుందని రాజీవ్ కుమార్ చెప్పారు.
ఇండియాలో 99 కోట్ల రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారని, ఓటింగ్, మహిళా పార్టిసిపేషన్లో ఎన్నికల సంఘం కొత్త రికార్డులు సృష్టించిందని, త్వరలో బిలియన్ ప్లస్ ఓటర్లతో సరికొత్త రికార్డు నమోదు కానుందని రాజీవ్ కుమార్ చెప్పారు.