ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi: అమేఠీ విజేత కిశోరీ లాల్‌ శర్మ

ABN, Publish Date - Jun 05 , 2024 | 06:22 AM

‘అమేఠీలో గెలవలేక ఓటమి భయంతో ఇక్కడి నుంచి పారిపోయాడు’’ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకురాలు స్మృతీ ఇరానీని..

న్యూఢిల్లీ, మే 4: ‘‘అమేఠీలో గెలవలేక ఓటమి భయంతో ఇక్కడి నుంచి పారిపోయాడు’’ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకురాలు స్మృతీ ఇరానీని.. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ అనామక నేత అదే అమేఠీలో ఓడించి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అతడే కిశోరీ లాల్‌ శర్మ. దాదాపు లక్ష ఓట్ల తేడాతో స్మృతీ ఇరానీని ఓడించిన శర్మ ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.

Updated Date - Jun 05 , 2024 | 06:22 AM

Advertising
Advertising