ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhubaneswar: రత్నభాండాగారంలో పురాతన విగ్రహాలు

ABN, Publish Date - Jul 18 , 2024 | 05:24 AM

పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నభాండాగారం లోపలి గదిలో విలువైన లోహాలతో రూపొందించిన పురాతన విగ్రహాలను అధికారుల బృందం గుర్తించింది.

భువనేశ్వర్‌, జూలై 17: పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నభాండాగారం లోపలి గదిలో విలువైన లోహాలతో రూపొందించిన పురాతన విగ్రహాలను అధికారుల బృందం గుర్తించింది. వీటి గురించిన వివరాలు పాత జాబితాల్లో ఎక్కడా లేకపోవడం గమనార్హం. ‘పురాతనమైన చిన్న విగ్రహాలు... బహుశా 5 నుంచి 7 వరకూ ఉండొచ్చు. గత నాలుగు దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో దాదాపు నల్లగా మారిపోయాయుు.


మేం ఎవ్వరమూ వాటిని తాకలేదు. వెంటనే ఒక దీపం వెలిగించి వాటికి పూజలు చేశాం. గురువారం వాటిని కూడా తాత్కాలిక స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలిస్తాం’ అని రత్నభాండాగారంలోని ఖజానాను పర్యవేక్షించడానికి ఒడిశా ప్రభుత్వం నియమించిన 11 మంది సభ్యుల కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌ చెప్పారు.

Updated Date - Jul 18 , 2024 | 05:24 AM

Advertising
Advertising
<