ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi : ఏక్‌నాథ్‌ శిందేను కలిసిన శరద్‌పవార్‌

ABN, Publish Date - Jul 23 , 2024 | 05:37 AM

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేతో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ సోమవారం భేటీ అయ్యారు. ముంబైలోని సహ్యాద్రి గెస్ట్‌ హౌస్‌లో వారిద్దరూ సమావేశమయ్యారు.

న్యూఢిల్లీ, జూలై 22: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేతో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ సోమవారం భేటీ అయ్యారు. ముంబైలోని సహ్యాద్రి గెస్ట్‌ హౌస్‌లో వారిద్దరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పాల ధరలు, షుగర్‌ ఫ్యాక్టరీలు, ఇరిగేషన్‌ సంబంధిత అంశాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరిలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈ నేపథ్యంలో వీరి సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

Updated Date - Jul 23 , 2024 | 05:38 AM

Advertising
Advertising
<