Home » Sharad Pawar
వేదికపై పవార్ తన సీటు దగ్గరకు వచ్చి కూర్చునే ప్రయత్నం చేస్తుండగా మోదీ ఆయనకు సహకరించి ఆయన కూర్చీలో కూర్చున్న తర్వాత తాను కూడా కూర్చున్నాను. వాటర్ బాటిల్ మూత తీసి అందులోని నీటిని పవార్కు ఎదురుగా ఉంచిన గ్లాసులో పోసారు.
1978లో ప్రారంభించిన పవార్ 'వంచన' రాజకీయాలకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంతో తెరపడిందని అమిత్షా గత ఆదివారంనాడు వ్యాఖ్యానించారు.
ఆర్ఎస్ఎస్పై శరద్ పవార్ పొగడ్తలకు దేవేంద్ర ఫడ్నవిస్ స్పందిస్తూ, పవార్ చాలా స్మార్ట్ అని, ఒక్కోసారి మన పోటీదారుల్ని కూడా ప్రశంసించాల్సి వస్తుందని అన్నారు.
అమెరికా, ఇగ్లాండ్, పలు యూరోపియన్ దేశాల్లో ఎన్నికలను ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తున్నప్పుడు, యావత్ ప్రపంచం బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుపుతున్నప్పుడు మనం ఎందుకు ఆ విధంగా చేయకూడదని శరద్ పవార్ ప్రశ్నించారు.
కొల్హాపూర్లో శనివారంనాడు జరిగిన మీడియా సమావేశంలో పవార్ మాట్లాడుతూ, ఫలితాల అనంతరం ప్రజల్లో ఆనందం కనిపించడం లేదని అన్నారు. విపక్షాలు దీనిపై ఎంతమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు.
మహారాష్ట్ర ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో మహాయుతి కూటమి కొలువుదీరనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు భారీ మెజార్టీ సాధించారు. ఈ ఎన్నికల్లో అత్యధిక, అత్యల్ప మెజార్టీతో గెలుపొందిన అభ్యర్థులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
కేకే సర్వే మరోసారి నిజమైంది. మహారాష్ట్రలో మహాయుతి కూటమిదే అధికారం అని సర్వే సంస్థ స్పష్టం చేసింది. ఆ మేరకు కూటమి లీడ్లో కొనసాగుతోంది. మహారాష్ట్రలో మహాయుతికి 225 స్థానాలు వస్తాయని కేకే అంచనా వేశారు. ఊహించినట్టే కూటమి అన్ని స్థానాల్లో లీడ్లో ఉంది.
ప్రధాని మోదీ తన ప్రసంగాలతో సమాజాన్ని విభజిస్తున్నారని ఎన్సీపీ(ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ ఆరోపించారు.
అన్డివైడెడ్ ఎన్సీపీ లోగో అయిన 'గడియారం' గుర్తును వాడకుండా తన మేనల్లుడిని (అజిత్) నిరోధించాలని కోరుతూ శరద్ పవార్ వేసిన పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడిన సుప్రీం ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.
ఆరు దశాబ్దాలకు పైగా మహారాష్ట్రలో, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న మరాఠా యోధుడు, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ (84) పార్లమెంటరీ రాజకీయాలకు గుడ్బై చెప్పనున్నారా..? తిరిగి రాజ్యసభకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారా..? గత కొద్ది రోజులుగా ఆయన ప్రసంగాలు విన్న వారంతా ఇదే చర్చించుకుంటున్నారు.