ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi : సోనియాను కలిసిన బంగ్లా ప్రధాని

ABN, Publish Date - Jun 11 , 2024 | 03:37 AM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా సోమవారం కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాధ్రాలను కలుసుకొన్నారు. ఈమేరకు కాంగ్రెస్‌ పార్టీ ‘ఎక్స్‌’లో వెల్లడించింది. బంగ్లా ప్రధాని వారిని కలిసిన చిత్రాలను కూడా ‘ఎక్స్‌’లో ఉంచింది.

న్యూఢిల్లీ, జూన్‌ 10 : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా సోమవారం కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాధ్రాలను కలుసుకొన్నారు. ఈమేరకు కాంగ్రెస్‌ పార్టీ ‘ఎక్స్‌’లో వెల్లడించింది. బంగ్లా ప్రధాని వారిని కలిసిన చిత్రాలను కూడా ‘ఎక్స్‌’లో ఉంచింది. గాంధీల కుటుంబానికి బంగ్లా ప్రధాని కుటుంబానికి సుదీర్ఘ అనుబంధం ఉంది. షేక్‌ హసీనా తండ్రి.. బంగ్లాదేశ్‌ పిత షేక్‌ ముజిబుర్‌ రహ్మాన్‌కు దివంగత భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీతో ఎంతో స్నేహం ఉండేది. బంగ్లా విముక్తికి జరిగిన 1971 యుద్ధంలో ఇందిర కీలక పాత్ర పోషించారు. కేంద్రమంత్రి ఎస్‌. జయశంకర్‌ కూడా బంగ్లాదేశ్‌ ప్రధానిని కలిశారు.

Read more!

Updated Date - Jun 11 , 2024 | 03:37 AM

Advertising
Advertising