ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Indian Navy: 15 సముద్ర గస్తీ విమానాల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం

ABN, Publish Date - Feb 16 , 2024 | 06:00 PM

దేశ భద్రతే ప్రథమ కర్తవ్యంగా రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 15 సముద్ర గస్తీ విమానాలు కొనుగోలుకు ఆమోదం తెలిపింది. నావికా దళానికి తొమ్మిది, తీర రక్షక దళానికి ఆరు సముద్ర గస్తీ విమానాలు కేటాయించింది.

దేశ భద్రతే ప్రథమ కర్తవ్యంగా రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 15 సముద్ర గస్తీ విమానాలు కొనుగోలుకు ఆమోదం తెలిపింది. నావికా దళానికి తొమ్మిది, తీర రక్షక దళానికి ఆరు సముద్ర గస్తీ విమానాలు కేటాయించింది. ఈ ప్రతిపాదనలో పేర్కొన్న విమానాలు ఇండియాలోనే తయారవుతుండటం విశేషం. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ వీటిని తయారు చేస్తోంది. C-295 విమానాల ఆధారంగా వీటిని రూపొందిస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా చొరవతో స్వదేశీ రక్షణ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ విమానాల్లో రాడార్లు, సెన్సార్లు ఉంటాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ ఎయిర్‌బోర్న్ సిస్టమ్స్ (CABS) ద్వారా వీటిని నిర్వహించనున్నారు. భారత వైమానిక దళం (IAF) ఇటీవల స్పెయిన్‌లో తయారు చేసిన మొదటి C-295 విమానాన్ని ప్రవేశపెట్టింది. 16 ఫ్లై-అవే కండిషన్‌లో స్పెయిన్ నుంచి రానున్నాయి. మిగతా 40 గుజరాత్‌లోని వడోదరలోని టాటా ఫెసిలిటీలో భారతదేశంలో తయారవుతాయి.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 16 , 2024 | 06:01 PM

Advertising
Advertising