ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MP Keshineni Shivnath : వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసులు ప్రారంభించండి

ABN, Publish Date - Jul 30 , 2024 | 04:27 AM

విజయవాడ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు కనెక్టివిటీ ఉండే విధంగా విమాన సర్వీసులు ప్రారంభించాలని కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుకు ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని) విజ్ఞప్తి చేశారు

  • కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడుకు బెజవాడ ఎంపీ చిన్ని విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జూలై 29(ఆంధ్రజ్యోతి): విజయవాడ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు కనెక్టివిటీ ఉండే విధంగా విమాన సర్వీసులు ప్రారంభించాలని కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుకు ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని) విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం పార్లమెంటులో కేంద్రమంత్రిని ఆయన ఛాంబర్‌లో కలిసి వినతిపత్రం ఇచ్చారు. తన విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారని కేశినేని చిన్ని తెలిపారు.

Updated Date - Jul 30 , 2024 | 04:27 AM

Advertising
Advertising
<