Home » Air india
తాగిన మత్తులో ఉన్న ఒక ఇండియన్ పాసింజర్ తన తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. బిజినెస్ క్లాస్లో ఈ ఘటన జరిగినట్టు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో ధ్రువీకరించింది.
క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎక్స్ పోస్టుపై ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. ఫ్లైట్ ఆలస్యం కావడానికి కారణాన్ని తెలుపుతూ వివరణ ఇచ్చింది.
పైలట్లు లేని విమానంలో తమను కూర్చోబెట్టి గంటల తరబడి వేచి చూసేలా చేశారంటూ ఎయిర్ఇండియాపై ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ మండిపడ్డాడు. అతడి పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి వారణాసి వెళ్తున్న 6ఈ 6719 ఇండిగో విమానం విమానం టేకాఫ్ సమయంలో ఎమర్జెన్సీ డోర్ ను ఓ యువకుడు డోర్ తెరవడానికి యత్నించగా ఎయిర్లైన్స్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో విమానంలో ప్రయాణిరుల్లో ఆందోళన వ్యక్తమైంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఎయిర్ ఇండియా లేడీస్ స్పెషల్ విమానాలను నడిపింది.
ఎయిరిండియా విమానంలో తనకు ఎదురైన అనుభవంపై సోషల్ మీడియాలో శివరాజ్ సింగ్ చౌహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి డబ్బులు తీసుకుని అరకొర సౌకర్యాలు కల్పించడం ప్రయాణికులను మోసగించడమేనని అన్నారు.
Vijayawada: గన్నవరం ఎయిర్పోర్టులో విమానాలు చక్కర్లు కొడుతుండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. విమానాశ్రయం మొత్తాన్ని పొగమంచు కమ్మేసింది. దీంతో ల్యాండింగ్కు సిగ్నల్ అందక ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు గాల్లోనే చక్కర్లు కొడుతున్న పరిస్థితి.
దావోస్ సదస్సు వేదికగా దిగ్గజ కంపెనీల అధినేతలతో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ వరుస సమావేశాలు నిర్వహించారు. సీఆర్డీయే పరిధిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ఎయిరిండియా సిఈవో క్యాంప్ బెల్ విల్సన్ను కోరారు. దుబాయ్ తరహాలో 3 వేల నుంచి 5 వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో హెచ్125 హెలికాప్టర్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని ‘ఎయిర్ బస్’ సంస్థ యోచిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉంది.
డాలర్తో రూపాయి మారకం రేటు పతనం దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను భయపెడుతోంది.