Home » Air india
ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన వరుస విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో ఆ యా విమానాలు అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
న్యూఢిల్లీ నుంచి బెంగళూరు బయలుదేరిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
టేకాఫ్కి ముందు ఎయిర్ ఇండియాకు(Air India) చెందిన ఓ విమానం ట్రక్కును ఢీకొట్టింది. డ్రైవర్ల అప్రమత్తతతో అందులోని ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. పుణె విమానాశ్రయంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
ఎయిర్ ఇండియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. పుణె విమానాశ్రయం నుంచి 180 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీకి బయలుదేరింది. పుణె విమానాశ్రయంంలో రన్వే దిశగా వెళుతున్న తరుణంలో లగేజీ ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఆ సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికులంతా ఆందోళనకు గురయ్యారు.
ఎయిర్ ఇండియా విమానంలో బుధవారం ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఆ విమానం టేకాఫ్కి సిద్ధంగా ఉన్న సమయంలో.. ఓ ఊహించని పరిణామం కారణంగా పెద్ద అలజడి..
సామూహిక సిక్ లీవ్లో ఉన్న ఎయిర్ ఇండియా (Air India) సిబ్బంది తిరిగి విధుల్లో చేరినట్టు ఆ సంస్థ అధికారి ఒకరు ఆదివారంనాడు తెలిపారు. విమాన సర్వీసుల పునరుద్ధరణ జరుగుతోందని, ఈనెల14వ తేదీ నుంచి అన్ని సర్వీసులు యథాప్రకారం నడుస్తాయని చెప్పారు.
మూకుమ్మడి సెలవులు పెట్టిన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్రమశిక్షణ చర్యలు ప్రారంభించింది. సాయంత్రానికి ఉద్యోగులు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
సిక్ లీవ్ పెట్టడంతో 19వేల మంది ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినందుకు ఎయిర్ ఇండియా(Air India Express) తమ సిబ్బందిపై చర్యలు తీసుకుంది.
టాటాగ్రూప్ టేకోవర్ చేసిన విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది మూకుమ్మడి సెలవులు పెట్టడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా 90కిపైగా విమానాలు రద్దయ్యాయి.
ఎయిర్ ఇండియా(Air India) సిబ్బంది నిర్వాకంతో 80కిపైగా విమానాలు రద్దు అయ్యాయి. క్యాబిన్ సిబ్బంది అకస్మాత్తుగా సిక్ లీవ్స్ పెట్టడంతో విమానాలను రద్దు చేసినట్లు ఎయిరిండియా బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. మంగళవారం రాత్రి నుంచి తమ సిబ్బందిలో కొందరు అస్వస్థతకు గురైయ్యారని తెలిపింది.