ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP: చంద్రబాబు నివాసానికి బీజేపీ అగ్రనేతలు..

ABN, Publish Date - Jun 12 , 2024 | 10:29 AM

అమరావతి: ఉండవల్లిలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసానికి వచ్చిన బీజేపీ అగ్రనేతలు. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, సిద్ధార్థనాథ్ సింగ్, బీఎల్ సంతోష్‌లకు చంద్రబాబు తన నివాసంలో సాదర స్వాగతం పలికిన దృశ్యాలు..

1/8

ఉండవల్లిలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా..

2/8

ఉండవల్లిలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో భేటీ అయిన బీజేపీ అగ్రనేతలు.

3/8

తన నివాసానికి విచ్చేసిన కేంద్రమంత్రి అమిత్ షాకు వెంకటేశ్వరస్వామి మెమెంటోను బహుకరిస్తున్న టీదీపీ అధినేత చంద్రబాబు..

4/8

కేంద్రమంత్రి జేపీ నడ్డాకు తన నివాసంలో శ్రీ వెంకటేశ్వరస్వామి మెమెంటోను బహుకరిస్తున్న టీదీపీ అధినేత చంద్రబాబు..

5/8

కేంద్రమంత్రి సిద్ధార్థనాథ్ సింగ్‌కు తన నివాసంలో స్వామి వారి మెమెటోను అందజేస్తున్న చంద్రబాబు నాయుడు.

6/8

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి తన నివాసంలో వెంకటేశ్వరస్వామి మెమెంటోను బహుకరిస్తున్న టీదీపీ అధినేత చంద్రబాబు..

7/8

బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్‌కు తన నివాసంలో చంద్రబాబు నాయుడు వెంకటేశ్వరస్వామి మెమెంటోను బహుకరిస్తున్న దృశ్యం..

8/8

టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు స్వామివారి మెమెంటోను అందజేస్తున్న చంద్రబాబు..

Updated Date - Jun 12 , 2024 | 10:33 AM

Advertising
Advertising