ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు..

ABN, Publish Date - Aug 02 , 2024 | 01:38 PM

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం శ్రీశైలంలో పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుమందు ఆలయానికి విచ్చేసిన ము‌ఖ్యమంత్రికి అర్చకులు, ఆలయాధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

1/7

శ్రీశైల మహాక్షేత్ర పర్యటనలో భాగంగా శ్రీ మల్లికార్జున భ్రమరాంబ అమ్మవార్లను దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

2/7

శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్న సీఎం చంద్రబాబుకు అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్న అర్చకులు..

3/7

శ్రీశైల మహాక్షేత్రంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

4/7

శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్న సీఎం చంద్రబాబుకు స్వామి, అమ్మవార్ల మెమెంటోను అందజేస్తున్న ఆలయ అధికారులు..

5/7

శ్రీ మల్లికార్జున భ్రమరాంబ అమ్మవార్లను దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తీర్థప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు..

6/7

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రైశైలంలోని శ్రీ మల్లికార్జున భ్రమరాంబ ఆలయంలోకి వస్తున్న దృశ్యం.

7/7

శ్రీశైల మహాక్షేత్రంలో స్థానిక నేతలు, ఆలయ అధికారులతో ముచ్చటిస్తున్న సీఎం చంద్రబాబు..

Updated Date - Aug 02 , 2024 | 01:38 PM

Advertising
Advertising