ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ganesh Immersion in Hyderabad: కన్నుల పండుగగా గణేష్ నిమజ్జనాలు

ABN, Publish Date - Sep 17 , 2024 | 04:47 PM

భాగ్యనగరంలో గణనాథుల నిమజ్జన కార్యక్రమం కన్నుల పండుగగా కొనసాగుతోంది. నగరంలో అతి ముఖ్యమైన ఖైరతాబాద్ మహాగణపతి, బాలాపూర్ గణేషుడి నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. మిగతా వినాయక విగ్రహాల నిమజ్జనం కూడా కొనసాగుతోంది.

1/7

భాగ్యనగరంలో గణనాథుల నిమజ్జన కార్యక్రమం కన్నుల పండుగగా కొనసాగుతోంది. నగరంలో అతి ముఖ్యమైన ఖైరతాబాద్ మహాగణపతి, బాలాపూర్ గణేషుడి నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. మిగతా వినాయక విగ్రహాల నిమజ్జనం కూడా కొనసాగుతోంది.

2/7

ఈ ఏడాది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక లక్షా నలభై వేల గణేషుడి విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు అంచనా వేశారు.

3/7

ఇప్పటికే 40 వేల వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యింది. ఇవాళ లక్షల విగ్రహాల నిమజ్జనం జరుగనుంది.

4/7

మిగతా విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఇవాళ జరుగుతోంది. రాష్ట్రంలోనే ఎంతో కీలకమైన ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం మంగళవారం మధ్యాహ్నం 1-2 మధ్యల పూర్తయ్యింది.

5/7

మరో ప్రముఖ వినాయకుడు.. బాలాపూర్ గణేషుడి నిమజ్జనం కూడా హుస్సేన్ సాగర్‌లోనే జరిగింది. సాయంత్రం 4:30 సమయంలో బాలాపూర్ గణపతి గంగమ్మ ఒడికి చేరాడు.

6/7

వినాయక విగ్రహాల దారులన్నీ హుస్సేన్ సాగర్ వైపే మల్లుతున్నాయి. నగరం నలుమూలల నుంచి వినాయక విగ్రహాలు సాగర తీరానికి తరలి వస్తున్నాయి. ఇప్పటి వరకు ఇవాళ 50 వేలకు పైగా వినాయక విగ్రహాలు నిమజ్జనం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

7/7

గణనాథుల నిమజ్జన కార్యక్రమాన్ని చూసేందుకు నగరం నలుమూలల నుంచే కాదు.. రాష్ట్ర నలుమూలల నుంచి ట్యాంక్ బండ్ పరిసరాలకు తరలి వచ్చారు. దీంతో ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Updated Date - Sep 17 , 2024 | 04:49 PM

Advertising
Advertising