ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ananth Ambani: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహానికి హైదరాబాద్ నుంచి ఎవరెవరు వెళ్లారంటే?

ABN, Publish Date - Jul 12 , 2024 | 07:47 PM

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం(Anant Ambani-Radhika Merchant Wedding)ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రముఖులు ముంబయికి తరలి వచ్చారు.

ముంబయి: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం(Anant Ambani-Radhika Merchant Wedding)ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రముఖులు ముంబయికి తరలి వచ్చారు. వీరిలో పలువురు దేశాధినేతలు కూడా ఉన్నారు. మరి హైదరాబాద్ నుంచి ఎవరు వెళ్లారో తెలుసా.

హైదరాబాద్ నుంచి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పెద్ద స్టార్స్ వేడుకకు వచ్చారు. వారిలో టాలీవుడ్‌ నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన, మహేశ్ బాబు ఆయన భార్య నమ్రతా, కుమార్తె సితార, చిరంజీవి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రష్మిక మందన్న, సమంత, నయనతారతోపాటు టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు హాజరయ్యారు.


టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఆమె సోదరి అనమ్ మీర్జా కూడా విచ్చేశారు. వీరితోపాటు తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ నేతలు కూడా వివాహానికి హాజరయ్యారు. ఇటీవల అనంత్, రాధిక.. హల్దీ, మెహందీ వేడుకను నిర్వహించారు. సదరు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

For Latest News and National News

Updated Date - Jul 12 , 2024 | 07:47 PM

Advertising
Advertising
<