ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BRS Leaders : కేటీఆర్‌, హరీశ్‌రావుకు ప్రాణహని !

ABN, Publish Date - Oct 23 , 2024 | 05:42 AM

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలను చూస్తుంటే బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావుకు ప్రాణహాని

  • ముఖ్యమంత్రిపై పోలీసులకు బీఆర్‌ఎస్‌ శ్రేణుల ఫిర్యాదు

బంజారాహిల్స్‌, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలను చూస్తుంటే బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావుకు ప్రాణహాని ఉందని ఆ పార్టీ శ్రేణులు బంజారాహిల్స్‌ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశాయి. ముఖ్యమంత్రిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని కోరాయి. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ ఖైరతాబాద్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి తదితరులు కలిసి ఈ ఫిర్యాదు అందజేశారు.

Updated Date - Oct 23 , 2024 | 05:42 AM