ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: చంచల్‌గూడ జైలుకు సీసీఎస్‌ ఏసీపీ

ABN, Publish Date - May 23 , 2024 | 02:58 AM

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన సీసీఎ్‌స(ఈవోడబ్ల్యూ) ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు బుధవారం ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు.

  • ఉమామహేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్‌

హైదరాబాద్‌ సిటీ, మే 22 (ఆంఽధ్రజ్యోతి): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన సీసీఎ్‌స(ఈవోడబ్ల్యూ) ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు బుధవారం ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి అతనికి 14 రిమాండ్‌ విధించించారు. అధికారులు అతణ్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అతణ్ని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని, మరింత సమాచారం రాబట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఏసీబీ దాడుల్లో ఉమామహేశ్వరరావు ఆస్తుల విలువను రూ.3.95 కోట్లుగా(బహిరంగ మార్కెట్‌లో రూ.25 కోట్లకు పైనే) లెక్కగట్టిన అధికారులు బ్యాంకు లాకర్లను తెరిచేందుకు సిద్ధమవుతున్నారు.

Updated Date - May 23 , 2024 | 02:58 AM

Advertising
Advertising