ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: పద్మశ్రీ అవార్డు గ్రహీతలతో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క

ABN, Publish Date - Jul 11 , 2024 | 03:12 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, వేలు అనందాచారి, కూరేళ్ల విఠలాచార్య, కేతావత్‌ సోంలాల్‌ను సన్మానించారు.

  • పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు సీఎం సన్మానం

  • ఒక్కొక్కరికి రూ. 25లక్షల చెక్కు అందజేత

హైదరాబాద్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, వేలు అనందాచారి, కూరేళ్ల విఠలాచార్య, కేతావత్‌ సోంలాల్‌ను సన్మానించారు. ఒక్కొక్కరికీ రూ. 25లక్షల చెక్కును అందజేశారు. అనంతరం వారితో సీఎం కాసేపు ముచ్చటించారు. తమను సన్మానించి, చెక్కులు అందజేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌కు పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి ఇటీవల కేంద్రం పద్మశ్రీ అవార్డులు అందించిన విషయం తెలిసిందే.

Updated Date - Jul 11 , 2024 | 03:12 AM

Advertising
Advertising
<