Home » Jupally Krishna Rao
రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చి పెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు గురువారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూముల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంపు డ్యూటీలపై చర్చ జరిగింది. హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల విలువల భారీగా పెరిగాయని, కానీ.. అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు-స్టాంపు డ్యూటీల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని గుర్తించారు.
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు.
ఎక్సైజ్ శాఖలో(Excise Department) బదిలీల్లో జరిగిన అక్రమాలపై ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) సీరియస్ అయ్యారు. బదిలీల సందర్భంలో కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) ఆదేశాలను ఎందుకు పాటించలేదని ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ను..
Telangana: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. తమ ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయంటూ ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు మొరపెట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. తన ఫోన్తో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోన్లు కూడా ట్యాపింగ్కు గురైనట్లు వెల్లడించారు. ‘‘గతంలో నా ఫోన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోన్లు ట్యాప్ అయ్యాయి. నా ఫోన్ నుండి పొంగులేటికి ఫోన్ వెళ్లినట్లు, మాట్లాడినట్లు జరిగింది. దీనిపై గతంలో మేము ఫిర్యాదు చేశాము’’ అని తెలిపారు.
రేషన్ కార్డులు లేకున్నా ప్రభుత్వ పథకాలు అందుతాయని.. ప్రజలు కంగారు పడవద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) తెలిపారు. గురువారం హుజూర్ నగర్ పట్టణంలోని సీతారామస్వామి గుట్ట సమీపంలో రూ. 74.80 కోట్లతో 2160 సింగిల్ బెడ్ రూం ప్లాట్ల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసి పైలాన్ ప్రారంభించారు.
మతాల పేరుతో బీజేపీ దేశాన్ని ముక్కలు చేసి చిచ్చు పెడుతున్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao) ఆరోపించారు. నేడు ఆదిలాబాద్లో జరిగిన బీజేపీ(BJP) సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM MODI) కాంగ్రెస్పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
సాగునీటి రంగంపై తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం నాడు శ్వేతపత్రం విడుదల చేసింది. నీటి వాటాలు, ప్రాజెక్టుల అప్పగింతలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలపై (BRS Govt) మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో డ్రగ్స్ ( మత్తు పదార్థాల ) నివారణే ప్రధాన లక్ష్యం అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. డ్రగ్స్ సరఫరాపై ప్రభుత్వం ఫుల్ ఫోకస్ గా ఉందన్న ఆయన...
ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలు మెచ్చేలా పని చేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupalli Krishnarao) సూచించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో IDOC కార్యాలయంలో మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు.
మూడు రోజుల పాటు కైట్ ఫెస్టివల్ ( Kite Festival ) నిర్వహిస్తున్నామని.. ఈ ఫెస్ట్కు 15 లక్షల మంది వస్తారని ఆశిస్తున్నామని టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupalli Krishna Rao ) తెలిపారు.