ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: సివిల్స్‌ ర్యాంకర్‌ సాయి కిరణ్‌ను అభినందించిన సీఎం రేవంత్‌

ABN, Publish Date - Jun 04 , 2024 | 03:54 AM

సివిల్స్‌-2023 ఫలితాల్లో ఆల్‌ ఇండియా 27వ ర్యాంకు సాధించిన నందాల సాయికిరణ్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు.

హైదరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): సివిల్స్‌-2023 ఫలితాల్లో ఆల్‌ ఇండియా 27వ ర్యాంకు సాధించిన నందాల సాయికిరణ్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో సోమవారం సీఎంను సాయికిరణ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. కిరణ్‌ది కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం వెల్చాల గ్రామం.

Updated Date - Jun 04 , 2024 | 03:54 AM

Advertising
Advertising