ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఆచార్య జయశంకర్‌కు సీఎం రేవంత్‌ నివాళి..

ABN, Publish Date - Jun 22 , 2024 | 03:18 AM

తెలంగాణ సిద్ధాంత కర్త, ఆచార్య జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి.. శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

  • తెలంగాణ కోసం జీవితాన్నే త్యాగం చేశారు: గుత్తా

హైదరాబాద్‌, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సిద్ధాంత కర్త, ఆచార్య జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి.. శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప వ్యక్తి జయశంకర్‌ అని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. డిప్యూటీ చైర్మన్‌ ప్రకాశ్‌ పాల్గొన్నారు.


జయశంకర్‌ వర్ధంతిని పురస్కరించుకొని అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, మండలి

Updated Date - Jun 22 , 2024 | 03:18 AM

Advertising
Advertising