ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sridhar Babu: వరద బాధితులకు రెండు నెలల వేతనం

ABN, Publish Date - Sep 09 , 2024 | 04:21 AM

‘‘కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు కలిసి తమ రెండు నెలల వేతనాన్ని వరద బాధితుల సహాయ నిధికి అందజేస్తాం’’

  • సహాయ నిధికి ఇవ్వనున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు: దుద్దిళ్ల

హైదరాబాద్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ‘‘కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు కలిసి తమ రెండు నెలల వేతనాన్ని వరద బాధితుల సహాయ నిధికి అందజేస్తాం’’ అని మంత్రి డి.శ్రీధర్‌బాబు ప్రకటించారు. ఆదివారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహే్‌షగౌడ్‌ల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వరదల్లో నష్టపోయిన వారిని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పారు.

Updated Date - Sep 09 , 2024 | 04:21 AM

Advertising
Advertising