ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vikarabad: విద్యుదాఘాతంతో రైతు మృతి..

ABN, Publish Date - Jul 29 , 2024 | 04:23 AM

విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందిన ఘటన వికారాబాద్‌ జిల్లా కులకచర్ల మండలంలోని కిచ్చనకుంట తండాలో జరిగింది.

కులకచర్ల, జూలై 28 (ఆంధ్రజ్యోతి): విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందిన ఘటన వికారాబాద్‌ జిల్లా కులకచర్ల మండలంలోని కిచ్చనకుంట తండాలో జరిగింది. తండాకు చెందిన రైతు హరిశ్చందర్‌(40) తన ఇంటికి సమీపంలో ఉన్న పొలానికి ఆదివారం తెల్లవారుజామున వెళ్లాడు. పక్క పొలంలో వేలాడుతున్న విద్యుత్‌ తీగలను గమనించలేదు. తీగల కింది నుంచి వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. హరిశ్చందర్‌ వెనుక వచ్చిన శునకం కూడా విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడింది.

Updated Date - Jul 29 , 2024 | 04:23 AM

Advertising
Advertising
<