ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BRS: ఎంఎస్ఎంఈల అభివృద్ధిని కాంగ్రెస్‌ తనఖాతాలో వేసుకుంటోంది: హరీశ్‌

ABN, Publish Date - Sep 19 , 2024 | 03:23 AM

బీఆర్‌ఎస్‌ పాలనలో ఎంఎ్‌సఎంఈల అభివృద్ధి, కేసీఆర్‌ సాధించిన విజయాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం తన ఖాతాల్లో వేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటోందని మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.

హైదరాబాద్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పాలనలో ఎంఎ్‌సఎంఈల అభివృద్ధి, కేసీఆర్‌ సాధించిన విజయాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం తన ఖాతాల్లో వేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటోందని మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా స్పందించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ఎంఎ్‌సఎంఈలు ఎంతో అభివృద్ధి చెంది దేశానికి ఆదర్శంగా నిలిచాయని తెలిపారు.


చాలా రాష్ట్రాల్లో ఎంఎ్‌సఎంఈలు మూతబడినా.. తెలంగాణలో అనుసరించిన ఐపాస్‌ విధానం ఈ రంగాన్ని దృఢంగా నిలిపిందని అన్నారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ మహిళలకు 30శాతం ఉద్యోగావకాశాలు లభించాయని, ఎంఎ్‌సఎంఈ రంగంలో స్థిరమైనవృద్ధి నమోదుచేసి.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం దాన్ని తమ ఘనతగా చెప్పుకొంటోందని విమర్శించారు.

Updated Date - Sep 19 , 2024 | 03:23 AM

Advertising
Advertising