ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: 8వ తరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్యం

ABN, Publish Date - Jun 23 , 2024 | 08:43 AM

హైదరాబాద్: శంషాబాద్‌లో ప్రతిక్ అనే విద్యార్థి అదృశ్య మయ్యాడు. ఎయిర్ పోర్టులోని చిన్మయా స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన విద్యార్థి.. ఇంటిలో పుస్తకాల బ్యాగ్ పెట్టీ.. బయటకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో..

హైదరాబాద్: శంషాబాద్‌ (Shamshabad)లో ప్రతిక్ (Pratik) అనే విద్యార్థి (Student) అదృశ్య మయ్యాడు. ఎయిర్ పోర్టులోని (Airport) చిన్మయా స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన విద్యార్థి.. ఇంటిలో పుస్తకాల బ్యాగ్ పెట్టీ.. బయటకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడుతూ చుట్టుప్రక్కల వెతికారు. ప్రతిక్ ఆచూకి లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శంషాబాద్‌లోని నక్షత్రా విల్లాస్‌లో ప్రతిక్ తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. ఆందోళనతో ప్రతిక్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

రెడ్ బుక్ అలర్ట్..! ఎవరు ముందు?

రాజీనామాకు సిద్ధమైన జగన్ అభిమాన అధికారులు

అమ్మవారి దర్శనానికి కాలినడకన రైతులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 23 , 2024 | 08:43 AM

Advertising
Advertising