ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS NEWS: హైదరాబాద్‌లో వివాదంగా అయోధ్య రాముడి అక్షింతల పంపిణీ

ABN, Publish Date - Jan 05 , 2024 | 08:30 PM

నగరంలోని నాచారంలో గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ( Delhi Public School ) ఈనెల 6వ తేదీన అయోధ్య రాముడి ( Ayodhya Rama ) అక్షింతల పంపిణీ కార్యక్రమానికి తలపించారు. అయితే పాఠశాల ప్రాంగణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని పీ.డీ‌.ఎస్.యూ ( PDSU ) వ్యతిరేకిస్తోంది.

హైదరాబాద్: నగరంలోని నాచారంలో గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ( Delhi Public School ) ఈనెల 6వ తేదీన అయోధ్య రాముడి ( Ayodhya Rama ) అక్షింతల పంపిణీ కార్యక్రమానికి తలపించారు. అయితే పాఠశాల ప్రాంగణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని పీ.డీ‌.ఎస్.యూ ( PDSU ) వ్యతిరేకిస్తోంది. మల్కా కొమురయ్య ఆధ్వర్యంలో అక్షింతలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా చిన్న జీయర్ స్వామి హాజరవుతున్నారు. మతపరమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని పీ.డీ‌.ఎస్.యూ డిమాండ్ చేసింది. పీ.డీ‌.ఎస్.యూ వ్యవహార శైలిని హిందుత్వ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.

Updated Date - Jan 05 , 2024 | 08:30 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising