ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Crime News: కూకట్‌పల్లిలో భవనం పైనుంచి పడి హెడ్ కానిస్టేబుల్ మృతి..

ABN, Publish Date - Aug 05 , 2024 | 01:49 PM

కూకట్‌పల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కూకట్‌పల్లి దేవినగర్‌లో భవనం పైనుంచి పడి ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు.

హైదరాబాద్: కూకట్‌పల్లి(Kukatpally)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కూకట్‌పల్లి దేవినగర్‌(Devi Nagar)లో భవనం పైనుంచి పడి ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూమ్‌లో శేఖర్ సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే పుట్టిన రోజు వేడుకల సందర్భంగా సీఐ శేఖర్.. దేవినగర్‌లోని తన ఇంటికి స్నేహితులను ఆహ్వానించారు.


ఈ పార్టీకి 30మంది రాగా అందులో 10మంది పోలుసులు ఉన్నారు. అయితే భోజనం చేస్తున్న సమయంలో హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ ప్రమాదవశాత్తూ మూడో అంతస్తు నుంచి కిందపడిపోయారు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో జన్మదిన వేడుకలు కాస్త విషాదంగా ముగిశాయి. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Children Missing: తెలంగాణలో పెరిగిపోతున్న చిన్నారుల కిడ్నాప్ కేసులు..

Bomb Explosion: మీర్జాపూర్‌లో నాటు బాంబు పేలి రైతుకు తీవ్రగాయాలు..

Protest: శంషాబాద్ ఎయిర్‌పోర్టు రహదారిపై ట్రాఫిక్ జామ్.. ఎందుకంటే?

Updated Date - Aug 05 , 2024 | 01:50 PM

Advertising
Advertising
<