ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TSPSC: గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు అలర్ట్..

ABN, Publish Date - Aug 16 , 2024 | 09:49 PM

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు రాసే అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ ముఖ్య ప్రకటన వెలువరించింది. అక్టోబర్ 21నుంచి 27వ తేదీ వరకు జరిగే పరీక్షల సమయంలో మార్పులు చేసినట్లు వెల్లడించింది.

TSPSC: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు రాసే అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ఓ ముఖ్య ప్రకటన వెలువరించింది. అక్టోబర్ 21నుంచి 27వ తేదీ వరకు జరిగే పరీక్షల సమయంలో మార్పులు చేసినట్లు వెల్లడించింది. మధ్యాహ్నం 2:30నుంచి సాయంత్రం 5:30గంటల వరకు నిర్వహించే పరీక్షా సమయాన్ని మారుస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. పరీక్షా సమయాన్ని మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మారుస్తున్నట్లు తాజాగా ఇచ్చిన ప్రకటనలో పేర్కొంది. కావున అభ్యర్థులు ఈ మార్పును గమనించాలని కోరింది.

Updated Date - Aug 16 , 2024 | 09:50 PM

Advertising
Advertising
<