ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nagar Kurnool: గొంతులో దోశ ఇరుక్కొని వ్యక్తి మృతి

ABN, Publish Date - Oct 24 , 2024 | 04:20 AM

మరణం ఏ క్షణాన ఎలా వస్తుందో చెప్పలేం. నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తిలో గొంతులో దోశ ఇరుక్కొని ఓ వ్యక్తి ప్రాణాలు విడిచారు.

కల్వకుర్తిటౌన్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): మరణం ఏ క్షణాన ఎలా వస్తుందో చెప్పలేం. నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తిలో గొంతులో దోశ ఇరుక్కొని ఓ వ్యక్తి ప్రాణాలు విడిచారు. కల్వకుర్తిలోని సుభా్‌షనగర్‌ కాలనీకి చెందిన ఉప్పరి వెంకటయ్య (43) హోటల్‌ నుంచి దోశ తెచ్చుకొని తింటుండగా గొంతులో ఇరుక్కుంది.


దీంతో ఊపిరాడక ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. వెంకటయ్యకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Updated Date - Oct 24 , 2024 | 04:20 AM