ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కిషన్‌రెడ్డి, ఈటల, కేటీఆర్‌పై కాంగ్రెస్‌ ఫిర్యాదు

ABN, Publish Date - May 14 , 2024 | 04:42 AM

పోలింగ్‌ బూత్‌ నుంచి బయటికి వచ్చిన అనంతరం ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఆ పార్టీ నేత ఈటల రాజేందర్‌, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని.......

హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): పోలింగ్‌ బూత్‌ నుంచి బయటికి వచ్చిన అనంతరం ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఆ పార్టీ నేత ఈటల రాజేందర్‌, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ ఫిర్యాదు చేశారు. కోడ్‌ను ఉల్లంఘించిన కిషన్‌రెడ్డి, ఈటల, కేటీఆర్‌ల ఓటు చెల్లనిదిగా ప్రకటించాలని ఈసీని ఆయన కోరారు.

Updated Date - May 14 , 2024 | 04:42 AM

Advertising
Advertising