చంద్రబాబుతో టచ్‌లోకి ఏపీ అధికారులు

ABN, Publish Date - May 20 , 2024 | 07:55 AM

అమరావతి: ఏపీలో ఐపీఎస్ అధికారులు చివరకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు కనీసం వినతిపత్రం ఇచ్చేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు నిరసనగా డీజీపీకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన చంద్రబాబును కనీసం లోపలకు కూడా అనుమతించలేదు.

అమరావతి: ఏపీలో ఐపీఎస్ అధికారులు చివరకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు కనీసం వినతిపత్రం ఇచ్చేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు నిరసనగా డీజీపీకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన చంద్రబాబును కనీసం లోపలకు కూడా అనుమతించలేదు. పూర్తి వన్‌సైడ్‌గా వ్యవహరించిన అధికారులు ఇప్పుడు భయపడుతున్నారు. తాజాగా పెన్షన్లు ఇంటి వద్దే ఇవ్వాలని కోరినప్పటికీ అందుకు విరుద్ధంగా సచివాలయానికి రావాలని తొలుత ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే దాన్ని మార్చేసి బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చంద్రబాబే పెన్షలు ఇంటికి రాకుండా అడ్డుకున్నారని వైసీపీ నేతలు ప్రచారం చేశారు. ఇలాంటి అధికారులు ఇప్పుడు చంద్రబాబుతోపాటు టీడీపీ నేతలతో టచ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ ఓటమి తధ్యం.. మరోమారు స్పష్టం చేసిన పీకే

నేను కూడా మనిషినే..

సంచలన హామీ ఇచ్చిన ప్రధాని మోదీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 20 , 2024 | 07:55 AM