జగన్ హయాంలో సంక్షోభంలో ఇంధన రంగం..

ABN, Publish Date - Jul 08 , 2024 | 11:00 AM

అమరావతి: గత ఐదేళ్లుగా జగన్ సర్కార్ అస్తవ్యస్థ విధానాల కారణంగా ఇంధన రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. ప్రజలపై భారం మోపుతూ అస్మదీయ కంపెనీలకు మేలు చేస్తూ.. దివాళ తీసేలా చేశారు. జగన్ ప్రభుత్వం తప్పిదాల కారణంగా ఇంధన రంగం ఏకంగా రూ. 1లక్షా 38వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది.

అమరావతి: గత ఐదేళ్లుగా జగన్ సర్కార్ అస్తవ్యస్థ విధానాల కారణంగా ఇంధన రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. ప్రజలపై భారం మోపుతూ అస్మదీయ కంపెనీలకు మేలు చేస్తూ.. దివాళ తీసేలా చేశారు. జగన్ ప్రభుత్వం తప్పిదాల కారణంగా ఇంధన రంగం ఏకంగా రూ. 1లక్షా 38వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో కంటే రెట్టింపు ధరలకు ఎడా పెడా విద్యుత్ కొనుగోలు చేశారు. వినియోగదారులపై భారం పడేలా ట్రూఅప్ పేరిట భారీగా విద్యుత్ చార్జీలను పెంచారు. అదే సమయంలో అదానీ, షిరిడీ సాయి వంటి అస్మదీయ కంపెనీలకు లబ్ది చేకూర్చేలా అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ముంబైలో భారీ వర్షాల.. రోడ్లు జలమయం..

ఏపీలో నేటినుంచి ఇసుక ఉచితం..

చంద్రబాబు సీఎం కావాలని మొక్కుకున్నాం: దేవేంద్ర

మృతుని కుటుంబసభ్యుల ఆందోళన..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 08 , 2024 | 11:00 AM