వైసీపీ కూతలు.. టీడీపీ కేసులు

ABN, Publish Date - Apr 10 , 2025 | 09:54 PM

ఏపీలో మాటలు మంటలు రేపుతోన్నాయి. కూటమి నేతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అవినీతి, అక్రమాలు, నోటు దురుసు, దాడులకు పాల్పడిన వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి. తమ ప్రభుత్వ హయాంలో ఏం చేసినా చెల్లుతోందన్న వైసీపీ నేతలకు.. అదే రీతిలో ఇష్టాను సారంగా వ్యవహరించడంతో చట్టం తన పని తాను చేసుకు పోతుంది.

ఏపీలో మాటలు మంటలు రేపుతోన్నాయి. కూటమి నేతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అవినీతి, అక్రమాలు, నోటు దురుసు, దాడులకు పాల్పడిన వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి. తమ ప్రభుత్వ హయాంలో ఏం చేసినా చెల్లుతోందన్న వైసీపీ నేతలకు.. అదే రీతిలో ఇష్టాను సారంగా వ్యవహరించడంతో చట్టం తన పని తాను చేసుకు పోతుంది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 10 , 2025 | 09:54 PM