కాగ్నిజెంట్ ఉద్యోగులకు బోనస్
ABN , Publish Date - Mar 13 , 2025 | 04:42 AM
ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ తన ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. అర్హులైన ఉద్యోగులకు 85 నుంచి 115 శాతం బోనస్,,,

న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ తన ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. అర్హులైన ఉద్యోగులకు 85 నుంచి 115 శాతం బోనస్ చెల్లించనున్నట్టు ఉద్యోగులకు లెటర్లు పంపించినట్టు సమాచారం. గత మూడేళ్లలో కంపెనీ ఇంత పెద్ద మొత్తంలో బోనస్ ప్రకటించడం ఇదే మొదటిసారి. ఈ నెల, వచ్చే నెల జీతాలతో కలిసి ఈ బోన్సను కంపెనీ చెల్లించనుంది.
Read Also : 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. డీఏ పెంపుపై ప్రభుత్వం కీలక ప్రకటన..
Business Ideas: మీ దగ్గర రూ.1000 లు ఉంటే చాలు.. ఈ వ్యాపారంలో నెలకు మినిమం రూ.30 వేల ప్రాఫిట్..
Airtel - Space X Deal: ఎయిర్ టెల్ సాయంతో స్టార్లింక్ భారత్లోకి ఎంట్రీ.. స్పేస్ ఎక్స్