Share News

Karnataka: డీకేపై రూ.2 వేల కోట్ల అవినీతి ఆరోపణలు

ABN , Publish Date - Apr 14 , 2025 | 03:50 AM

డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై రూ.2 వేల కోట్ల అవినీతి ఆరోపణలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న. గవర్నర్‌కు ఫిర్యాదు చేసి బెంగళూరు అభివృద్ధి శాఖలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరారు

Karnataka: డీకేపై రూ.2 వేల కోట్ల అవినీతి ఆరోపణలు

  • గవర్నర్‌కు బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న ఫిర్యాదు

బెంగళూరు, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు నగరాభివృద్ధి శాఖలో రూ.2 వేల కోట్లకుపైగా అవినీతి జరిగిందని రాజరాజేశ్వరీనగర్‌ బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న ఆరోపించారు. బెంగళూరు నగరాభివృద్ధిశాఖ మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై ఫిబ్రవరిలో లోకాయుక్త, సీబీఐ, ఈడీకి ఆయన ఫిర్యాదు చేశారు. తాజాగా గవర్నర్‌ను కలిసి సమగ్ర వివరాలు అందించారు. రాజకాలువల పనులకు సంబంధించి అవినీతి జరిగినట్టు గవర్నర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బెంగళూరు అభివృద్ధిశాఖ మంత్రి పదవి నుంచి డీకే శివకుమార్‌ను తప్పించాలంటూ మునిరత్న ముందుగా సిద్దరామయ్యకు లేఖ రాసిన విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

Capital Amaravati: మరో 30 వేల ఎకరాల భూ సమీకరణకు రంగం సిద్ధం

IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ

AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..

TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

For National News And Telugu News

Updated Date - Apr 14 , 2025 | 03:50 AM